News
ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులు ప్రవేశ పరీక్షల ఆధారంగా ఇంజినీరింగ్ కోర్సుల్లో (సీఎస్ఈ, ఈసీఈ, సివిల్, ఏఐ, మెక్ తదితర) చేరవచ్చు.
ప్రతీవారి హిందువుల ఆధ్యాత్మిక యాత్రగా గుర్తింపు పొందిన అమరనాథ్ యాత్రకు దేశం నలుమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. జమ్మూలో రిజిస్ట్రేషన్ కేంద్రాల వద్ద భక్తులు బారులు తీరి నిలబడ్డారు.
తమిళనాడులోని ప్రసిద్ధ కాంచీపురం వరదరాజ పెరుమాళ్ దేవస్థానంలో ఆణి మాసం సందర్భంగా నిర్వహించిన గరుడ సేవై ఉత్సవానికి వేలాది మంది భక్తులు హాజరయ్యారు. విశిష్టమైన ఈ సేవలో, గరుడ వాహనంపై వరదరాజ స్వామిని ఊరేగింప ...
తెలంగాణ జిల్లా సంగారెడ్డి పశమైలారం ప్రాంతంలోని సిగాచీ ఇండస్ట్రీస్ ఫార్మా ప్లాంట్లో జూన్ 30న జరిగిన భారీ పేలుడులో మరొకరు ...
గోదావరి జిల్లాలో పూరీ జగన్నాథ స్వామి ఉత్సవాలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుగుతున్నాయి. కాకినాడ, రాజమండ్రి, అమలాపురం ప్రాంతాల్లో ...
గుండీచా ఆలయం నుంచి పూరీ జగన్నాథుడి తిరుగు ప్రయాణం ప్రారంభమైంది. ఈ వేడుకను తిలకించేందుకు దేశవిదేశాల నుంచి భక్తులు భారీగా ...
అమెరికాలో వరదల బీభత్సం కొనసాగుతోంది. ముఖ్యంగా టక్సాస్లో చాలా ప్రాంతాలు నీట మునిగి.. పరిస్థితి అల్లకల్లోలంగా మారింది.
ఫిలడెల్ఫియా నుంచి మియామికి వెళ్తున్న ఫ్లైట్లో ఇద్దరు ప్యాసింజర్స్ కొట్టుకున్నారు. ధ్యానం విషయంలో ఇరువురు గొడవపడడంతో.. భారతీయ ...
హైదరాబాద్ నగరంలో వివిధ ప్రాంతాల్లో ఈరోజు సాయంత్రం భారీ వర్షం కురిసింది. నగరంలోని ప్రధాన కూడలులు, లోతట్టు ప్రాంతాలు ...
AP Govt: ఉండవల్లిలోని సీఎం నివాసంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సీఆర్డీఏ 50వ అథారిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ...
పూరీ జగన్నాథ రథయాత్ర జూన్ 27న ప్రారంభమైంది. ఇది తొమ్మిది రోజుల పాటు జరుగుతుంది. ఈ ఉత్సవం జులై 5న బహుదా యాత్రతో ముగుస్తుంది.
గురుపౌర్ణమి సందర్భంగా కాకినాడ మరియు పరిసర ప్రాంతాల నుండి ఆర్టీసీ ప్రత్యేక లగ్జరీ బస్సులను ప్రారంభించి, భక్తులకు ఇంద్రకీలాద్రి ...
Some results have been hidden because they may be inaccessible to you
Show inaccessible results