News

AP Govt: ఉండవల్లిలోని సీఎం నివాసంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సీఆర్డీఏ 50వ అథారిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ...
ఫిలడెల్ఫియా నుంచి మియామికి వెళ్తున్న ఫ్లైట్‌లో ఇద్దరు ప్యాసింజర్స్ కొట్టుకున్నారు. ధ్యానం విషయంలో ఇరువురు గొడవపడడంతో.. భారతీయ యువకుడు ఇసాన్ శర్మను పోలీసులు అరెస్ట్ చేశారు.
గుండీచా ఆలయం నుంచి పూరీ జగన్నాథుడి తిరుగు ప్రయాణం ప్రారంభమైంది. ఈ వేడుకను తిలకించేందుకు దేశవిదేశాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు.
అమెరికాలో వరదల బీభత్సం కొనసాగుతోంది. ముఖ్యంగా టక్సాస్‌లో చాలా ప్రాంతాలు నీట మునిగి.. పరిస్థితి అల్లకల్లోలంగా మారింది.
హైదరాబాద్ నగరంలో వివిధ ప్రాంతాల్లో ఈరోజు సాయంత్రం భారీ వర్షం కురిసింది. నగరంలోని ప్రధాన కూడలులు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కొన్ని చోట్ల ట్రాఫిక్ జామ్‌లు, మానవుల ఇబ్బందులు నెలకొన్నాయి.